నవతెలంగాణ-హైదరాబాద్ : అతివేగంగా వెళ్తున్న రెండు వాహనాలు ఒకదానికి మరొకటి ఢీకొనడంతో నలుగురి ప్రాణాలు పోయాయి. ఈ విషాద సంఘటన జమ్మూ కశ్మీర్లోని బడ్గామ్ జిల్లా పళర్ ప్రాంతంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. టాటా సుమో , డంపర్ ట్రాక్ ఎదురెదురుగా ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమోలో ప్రయాణిస్తున్న తొమ్మిది మందిలో నలుగురు ఆస్పత్రికి చేరుకునేలోపే మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. మృతి చెందిన వారు మహ్వారా ప్రాంతానికి చెందిన 10 […]
The post ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు దుర్మరణం appeared first on Navatelangana.
Leave A Comment