నవతెలంగాణ – మల్హర్ రావు77వ గణతంత్ర దినోత్సవంలో భాగంగా మండల కేంద్రమైన తాడిచెర్లలోని తహశీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రవికుమార్, ఎంపిడిఓ కార్యక్రమంలో ఎంపిడిఓ క్రాoతి కుమార్, జూనియర్ కళాశాలలో ప్రిన్స్ పాల్ విజయదేవి, కొయ్యుర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నరేశ్ తోపాటు అన్ని గ్రామాల్లో సర్పంచ్లు, అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో, రాజకీయ పార్టీలు, కుల, అంబెడ్కర్ సంఘాలు, ప్రజా సంఘాలు మూడు రంగుల మువ్వేన్నెల జెండాను ఎగురవేసి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ […]
The post ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.! appeared first on Navatelangana.
Leave A Comment