అలనాటి మేటినటి, నిర్మాత, కృష్ణ వేణి జీవిత చరిత్రను ‘మీర్జాపురం రాణి-కృష్ణవేణి’ అనే పేరుతో సీనియర్ జర్నలిస్ట్ భగీరథ రాసిన పుస్తకాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.ఆ తరం నటీమణి, గాయని స్టూడియో అధినేత కృష్ణవేణి జీవితం ఈ తరం వారికి మార్గదర్శకంగా ఉంటుందని, అందుకే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. మహానటుడు ఎన్.టి.రామారావుని ‘మనదేశం’ సినిమా ద్వారా తెలుగు సినిమా రంగానికి పరిచయం చేసిన కృష్ణ వేణి అంటే […]
The post ఘనంగా ‘మీర్జాపురం రాణి-కృష్ణవేణి’ పుస్తకావిష్కరణ appeared first on Navatelangana.
Leave A Comment