నవతెలంగాణ-రాయపోల్: మండల పరిధిలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలు, రాజకీయ పార్టీ కార్యాలయాలు, యువజన సంఘాలు, అంగాన్వాడి కేంద్రాలలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ కుంచం మానస, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీడీవో శ్రీనివాస్, తహసిల్దార్ కార్యాలయం వద్ద తహసిల్దార్ కృష్ణమోహన్, వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద ఏవో నరేష్, ఎంఈఓ కార్యాలయం వద్ద ఎంఈఓ రాజగోపాల్ రెడ్డి, ఐకెపి కార్యాలయం వద్ద […]
The post ఘనంగా రిపబ్లిక్ డే appeared first on Navatelangana.
Leave A Comment