నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ సాహితి దశాబ్ది సాహిత్యోత్సవాలు హైదరాబాద్ ఎవీ కాలేజ్లో ఘనం జరుగుతున్నాయి. ముఖ్య అతిథిగా ప్రముఖ కవి, రచయిత నందిని సిద్ధారెడ్డి, గౌరవ అతిథిగా ప్రజావాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా తెలంగాణ భాషా సాంస్కృతిక సంచాలకులు ఏనుగు నర్సింహారెడ్డి, చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం వీసీ సూర్య ధనుంజయలతోపాటు ఆత్మీయ అతిథులుగా నవతెలంగాణ దినపత్రిక ఎడిటర్ రాంపల్లి రమేష్, రాష్ట్ర గ్రంథాలయ ఛైర్మన్ డా. రియాజ్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు […]
The post ఘనంగా తెలంగాణ సాహితి దశాబ్ది సాహిత్యోత్సవాలు appeared first on Navatelangana.
Leave A Comment