• Login / Register
  • Site Logo

    ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం

    Rss వార్తలు

    నవతెలంగాణ – మద్నూర్మద్నూర్ మండల కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్  హైస్కూల్ ప్రాంగణంలో ఓటర్ ప్రతిజ్ఞను మద్నూర్ మండల తహసీల్దార్ ఎండి ముజీబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటుకు ఉన్న విలువను వివరించారు. అదే విధంగా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం ఆదివారం ఉదయం 11 గంటలకు మద్నూర్ మండల కేంద్రంలో ర్యాలీ ఉంటుందని తెలిపారు. కార్యక్రమానికి జడ్పీ సీఈవో చందర్  హాజరు అవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల గిర్దావర్ ఎం శంకర్, స్కూల్ ప్రధానోపాధ్యాయులు , […]

    The post ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment