అధికారులను అడ్డుకున్న బాధిత రైతులుడిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేత నవతెలంగాణ-కడ్తాల్రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ఎక్వాయిపల్లి, మరిపల్లి గ్రామాల్లో గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ భూ సేకరణ నేపథ్యంలో సోమవారం ఉద్రిక్తత నెలకొంది. భూ సర్వేకు వచ్చిన అధికారులను బాధిత రైతులు అడ్డుకున్నారు. పంట పొలాల మీదుగా రోడ్డు వెళ్తుండటంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమ సాగు భూములు కోల్పోతామనే భయంతో రైతులు సర్వే బృందం ఎదుట నిరసన తెలిపారు. రైతులు భూమి ఇవ్వాల్సిందేనని అధికారులు […]
The post గ్రీన్ ఫీల్డ్ రోడ్డు భూ సేకరణ ఉద్రిక్తత appeared first on Navatelangana.
Leave A Comment