• Login / Register
  • Site Logo

    గ్రీన్ కాదు పింక్ జెర్సీలో పాక్ క్రికెటర్లు

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: పాకిస్థాన్, దక్షిణాఫ్రికా మధ్య రేపటి నుంచి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా రావల్పిండి వేదికగా జరగనున్న తొలి టీ20లో పాకిస్థాన్ జట్టు తమ సంప్రదాయ గ్రీన్ జెర్సీకి బదులుగా ప్రత్యేకమైన పింక్ జెర్సీలో మైదానంలోకి అడుగుపెట్టనుంది. ప్రపంచవ్యాప్తంగా బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఈ నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్ బాధితులకు సంఘీభావం తెలిపేందుకు, వారికి మద్దతుగా నిలిచేందుకు […]

    The post గ్రీన్ కాదు పింక్ జెర్సీలో పాక్ క్రికెటర్లు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment