15వ ఆర్థిక సంఘం నిధులు రూ.259.36 కోట్లు విడుదల నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్రెండేండ్లుగా పెండింగ్లో ఉన్న15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రామ పంచాయతీలకు తొలి విడతగా రూ.259.36 కోట్లు విడుదల చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల గడువు ముగిసినప్పటికీ ఎన్నికల నిర్వహణలో జాప్యం జరగడంతో కేంద్రం నిధులను పూర్తిగా నిలిపివేసింది. ఇటీవల పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా పూర్తి కావడంతో నిధుల […]
The post గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్ appeared first on Navatelangana.
Leave A Comment