• Login / Register
  • Site Logo

    గ్రామ కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు ఎల్. దేశ్య నాయక్

    Rss వార్తలు

    నవతెలంగాణ – ఉప్పునుంతలమండలంలోని రాయిచెడ్ గ్రామంలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, ప్రజా కళాకారుడు కామ్రేడ్ కేశమాని నాగయ్య గౌడ్ సంతాప సభ సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎల్. దేశ్య నాయక్ మాట్లాడుతూ, కామ్రేడ్ నాగయ్య గౌడ్ మరణం గ్రామ కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు అని అన్నారు. కామ్రేడ్ నాగయ్య గౌడ్ ప్రజా కళాకారుడిగా, ప్రజల సమస్యలను పాటల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారని తెలిపారు. […]

    The post గ్రామ కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు ఎల్. దేశ్య నాయక్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment