– దొడ్డు రకం వడ్లను తీసుకునేందుకు వెనకాడుతున్న రైస్ మిల్లర్లు – కల్లాలపై కుప్పలు, కుప్పలుగా దొడ్డు రకం వడ్లునవతెలంగాణ-కమ్మర్ పల్లి మండలంలోని పలు గ్రామాల్లో వడ్ల రైతులు అవస్థలు పడుతున్నారు. మొన్నటివరకు తుఫాన్ ప్రభావంతో కురిసిన వరుణుడి దెబ్బతో ధాన్యం నీళ్ల పాలు, నేల పాలు అయ్యింది. మిగిలిన చేతికొచ్చిన పంటను రైతులు కోతలు పూర్తిచేసుకుని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభించింది. గత రబీలో […]
The post గ్రామాల్లో వడ్ల రైతుకు అవస్థలు appeared first on Navatelangana.
Leave A Comment