• Login / Register
  • Site Logo

    గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చూడాలి..

    Rss వార్తలు

    – ఊరుకొండలో సోషల్ ఆడిట్ ప్రజా వేదిక..– అదనపు డిఆర్ డిఓ రాజేశ్వరి..నవతెలంగాణ – ఊరుకొండ ఊరుకొండ మండల కేంద్రంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని అదనపు డిఆర్ డిఓ రాజేశ్వరి అన్నారు. సోమవారం ఊరుకొండ మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో ఎంపీడీవో కృష్ణయ్య అధ్యక్షతన నిర్వహించిన 2024-25 సంవత్సరపు సోషల్ ఆడిట్ ప్రజా వేదిక కార్యక్రమంలో అదనపు డిఆర్ డిఓ రాజేశ్వరి ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించి మాట్లాడారు. ఫిబ్రవరి 2 […]

    The post గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చూడాలి.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment