• Login / Register
  • Site Logo

    గ్రామపంచాయతీలో ఘనంగా గణతంత్ర వేడుకలు

    Rss వార్తలు

    గ్రామ ప్రజలకు గణతంత్ర శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ ఉషనవతెలంగాణ – మద్నూర్మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీలో సోమవారం 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి పంచాయతీ ఆవరణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వేడుకలకు హాజరైన గ్రామపంచాయతీ పాలకవర్గానికి గ్రామ పెద్దలకు గ్రామస్తుల అందరికీ గణతంత్ర వేడుకల శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికి స్వీట్లు పండ్లు ఫలాలు పంచిపెట్టారు. ఈ వేడుకల్లో […]

    The post గ్రామపంచాయతీలో ఘనంగా గణతంత్ర వేడుకలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment