• Login / Register
  • Site Logo

    గ్రంధాలయం గ్రామ యువతకి అంకితం

    Rss వార్తలు

    – జీడి పల్లి లత నరసింహ రెడ్డి దంపతులునవతెలంగాణ-కామారెడ్డి : పాల్వంచ మండలంలోని ఫరీద్ పేట గ్రామంలో జీడి పల్లి లత నరసింహ రెడ్డి దంపతులు తమ కూతురు హరిక,తండ్రి మహబూబ రెడ్డి ల జ్ఞాపకార్ధం తమ స్వంత నిధులు 20 లక్షలతో అత్యాధునిక హంగులతో గ్రంథాలయ భవనాన్ని  నిర్మించారు. బుధవారం గ్రామలోని ఉద్యోగులు, యువత,  గ్రామప్రజల సమక్షంలో  గ్రంధాలయం ను గ్రామానికి అంకితం ఇవ్వడం జరిగినదన్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ జీడి పల్లి […]

    The post గ్రంధాలయం గ్రామ యువతకి అంకితం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment