• Login / Register
  • Site Logo

    గ్రంథాలయ వారోత్సవాలలో పుస్తక ప్రదర్శన..

    Rss వార్తలు

    నవతెలంగాణ – భువనగిరిజాతీయ గ్రంథాలయ వారోత్సవాలు భాగంగా నిర్వహించిన పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని టి ఎన్జీవో రాష్ట్ర నాయకులు మందాడు ఉపేందర్రెడ్డి స్థానిక తహసిల్దార్ అంజిరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మాయ దశరథ లు  ప్రారంభించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఎండి. అవైస్ ఉర్ రెహ్మాన్ చిస్తి  అధ్యక్షతన సమావేశం జరిగింది. హైదరాబాద్ వాస్తవ్యులు  పింగళి వెంకటకృష్ణ రావు  రచించిన సుమారు 100 పుస్తకములు అతని కుమారుడు  పింగళి పవన్ కుమార్, జిల్లా కేంద్ర […]

    The post గ్రంథాలయ వారోత్సవాలలో పుస్తక ప్రదర్శన.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment