• Login / Register
  • Site Logo

    గ్యాస్ లేకేజి..16 మంది మంది మృతి

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: పాకిస్తాన్‌ కరాచిలో ఓ నివాస భవనంలో గురువారం ఉదయం గ్యాస్‌ లేకేజి కారణంగా పేలుడు సంభవించింది. ఈ పేలుడు వల్ల 16 మంది మంది మృతి చెందారు. మృతుల్లో చాలామంది చిన్నారులున్నారు. 14 మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసు అధికారి జామ్‌షెడ్‌ అషెర్‌ మాట్లాడుతూ.. ‘ఓల్డ్‌ సోల్జర్‌ బజార్‌ ప్రాంతంలో ఉన్న భవనంలోని మొదటి అంతస్తులో ఈరోజు ఉదయం 4.30 గంటల సమయంలో పేలుడు సంభవించింది. ఈరోజు రంజాన్‌ మాసం ప్రారంభం కానుంది. […]

    The post గ్యాస్‌ లేకేజి..16 మంది మంది మృతి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment