• Login / Register
  • Site Logo

    గోరంత ఇచ్చి…కొండంత ప్రచారం

    Rss వార్తలు

    గ్రామపంచాయతీలకు నిధుల విడుదలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎలక్షన్‌ స్టంట్‌ రావాల్సింది రూ.3 వేల కోట్లు… ఇచ్చింది రూ.260 కోట్లుదీన్నే మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా వాడుకోవాలని బీజేపీ ఎత్తుగడలు..రాష్ట్రంపై అడుగడుగునా ఆర్థిక ఆంక్షలు నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం ద్వారా రావల్సిన రూ.3వేల కోట్లలో కేంద్ర ప్రభుత్వం రూ.259.36 కోట్లను విడుదల చేసింది. ఏడాదికాలంగా ఈ నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అనేకమార్లు కేంద్రానికి, ప్రధాని నరేంద్రమోడీకి లేఖలు రాసింది. సీఎం […]

    The post గోరంత ఇచ్చి…కొండంత ప్రచారం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment