• Login / Register
  • Site Logo

    గొర్రెల మందపై కుక్కల దాడి

    Rss వార్తలు

    30 గొర్రె, మేక పిల్లలు మృత్యువాత నవతెలంగాణ-కొండపాకగొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేయడంతో 30 గొర్రె, మేక పిల్లలు మృత్యువాతపడ్డాయి. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం పరిధిలోని మర్పడ గ్రామంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం.. మర్పడ గ్రామానికి చెందిన పిండి నారాయణ మేకలు, గొర్రెలు కాస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజు మాదిరిగా కొట్టంలోని పిల్లలకు మేత పెట్టి గొర్రెల, మేకలను అడవికి తోలుకెళ్లాడు. మధ్యాహ్న సమయంలో ఆయన కుమారుడు స్వామి […]

    The post గొర్రెల మందపై కుక్కల దాడి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment