– బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి..– జిఎంపిఎస్ జిల్లా అధ్యక్షులు దయ్యాల నరసింహనవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : గొర్రెల దొంగలను వెంటనే గుర్తించి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని జిఎంపీఎస్ జిల్లా అధ్యక్షులు దయ్యాల నరసింహ రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసు యంత్రానికి సూచించారు. మంగళవారం భువనగిరి మండలంలోని వడపర్తి గ్రామంలో రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో మేడబోయిన బాలయ్యకు సంబంధించిన సుమారు 100 గొర్రెలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించగా, బాధిత కుటుంబాన్ని ఫోన్ ద్వారా పరామర్శించారు. ఈ […]
The post గొర్రెల దొంగలను వెంటనే పట్టుకోవాలి… appeared first on Navatelangana.
Leave A Comment