ఘజియాబాద్లో తొమ్మిదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న అక్కాచెలెళ్లు ఘజియాబాద్ : కొరియన్ గేమింగ్ యాప్కు బానిసలైన ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారు జామున 2:15 గంటల సమయంలో ఈ అక్కాచెల్లెళు తమ హౌసింగ్ సోసైటీలోని తొమ్మిదవంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. గేమింగ్ యాప్లో చివరి టాస్క్ ఆత్మహత్య అని, గేమింగ్ యాప్లో సూచనల మేరకే బాలికలు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో […]
The post గేమింగ్ యాప్కు ముగ్గురు బాలికలు బలి appeared first on Navatelangana.
Leave A Comment