మహేశ్ కుమార్ గౌడ్నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్రాష్ట్రంలో 94 మున్సిపాల్టీల్లో కాంగ్రెస్ గెలుపు తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పట్ల ప్రజల సానుకూలతకు నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ లోని గాంధీ భవన్లో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం లేదని స్పష్టమైందన్నారు. గురువారం సమావేశంలో అన్ని రాష్ట్రాల్లో పార్టీ నిర్మాణం, సంక్షేమంపై ఏఐసీసీ సమీక్షిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ […]
The post గెలుపు ప్రజల సానుకూలతకు నిదర్శనం appeared first on Navatelangana.
Leave A Comment