• Login / Register
  • Site Logo

    గుట్ట నర్సింహుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం

    Rss వార్తలు

    స్వస్తివచనంతో ఉత్సవ శ్రీకారం చుట్టిన అర్చకులు నవతెలంగాణ- యాదగిరిగుట్టయాదాద్రిభువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం స్వస్తి వచనంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఆలయంలో అర్చకులు నిత్య ఆరాధన చేపట్టారు. విశ్వక్సేనారాధన, రక్ష బంధం, పంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా ప్రధాన అర్చకులు కాండురి వెంకటాచార్యులు సురేంద్ర చార్యులు నిర్వహించారు. స్వస్తి అంటే శుభం అని వచనం అంటే వాక్కు అని అర్థం అని దేవకోటి సంతోషించి ఉత్సవ మొత్తం ముగిసే వరకు […]

    The post గుట్ట నర్సింహుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment