మేడారంలో కేంద్రమంత్రులు జోయల్ ఓరం, కిషన్రెడ్డిమహా జాతరకు ‘జాతీయ’ హోదా కల్పించాలి : కేంద్ర మంత్రులకు రాష్ట్ర మంత్రుల వినతి రూ.890 కోట్లతో గిరిజన విశ్వవిద్యాలయం.. త్వరలో భూమి పూజ రాష్ట్ర కృషి అభినందనీయం నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయప్రతినిధి/ములుగుగిరిజన ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జోయల్ ఓరం స్పష్టం చేశారు. గురువారం మేడారం మహా జాతరకు కేంద్ర మంత్రి జోయల్ ఓరం, కేంద్ర గనుల శాఖ మంత్రి […]
The post గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది appeared first on Navatelangana.
Leave A Comment