• Login / Register
  • Site Logo

    గిట్టుబాటు ధరల్ని విస్మరించిన ‘అగ్రికల్చర్ రోడ్ మ్యాప్’

    Rss వార్తలు

    దేశంలో దాదాపు ఎనభై శాతం మంది రైతుల వార్షికాదాయం రూ.17 వేల నుంచి 60 వేల లోపే ఉందని నిటి ఆయోగ్‌ అత్యంత భయంకరమైన నిజాలు బయట పెట్టింది. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారే ప్రయాణంలో నిటి ఆయోగ్‌ వ్యవసాయ రంగంలో సాధించాల్సిన ప్రగతికి సంబంధించిన రీ ఇమేజింగ్‌ అగ్రికల్చర్‌ రోడ్‌ మ్యాప్‌ను ఈనెల 3న గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ప్రారం భించింది.ఈ సందర్భంగా మన దేశ సాగు ముఖచిత్రాన్ని నిటి ఆయోగ్‌ పత్రం […]

    The post గిట్టుబాటు ధరల్ని విస్మరించిన ‘అగ్రికల్చర్‌ రోడ్‌ మ్యాప్‌’ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment