నవతెలంగాణ – జుక్కల్ మండలంలోని లొంగన్ గ్రామంలో మండల పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో పశువులకు జీవాలకు ఉచిత గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు గ్రామ సర్పంచ్ నాగల దిద్దే ఉషారాణి సదు పటేల్ చేతుల మీదుగా ప్రారంభించారని జీపీ కార్యదర్శి అనురాధ తెలిపారు. ఈ సందర్భంలో గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో పశు సంపద ఎంతో అవసరమని తెలియజేశారు. పశువులు ఆరోగ్యం కూడా పశుపోషకులకు ఎంతో అవసరమని తెలియజేశారు. పశువుల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం ఉచిత […]
The post గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమంలో పాల్గొన్న లొంగన్ సర్పంచ్ appeared first on Navatelangana.
Leave A Comment