• Login / Register
  • Site Logo

    గాంధీ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులు రిమాండ్ కు తరలింపు

    Rss వార్తలు

    నవతెలంగాణ- రాయపోల్ : రామ్ సాగర్ గ్రామంలో గాంధీ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని తొగుట సిఐ షేక్ లతీఫ్ అన్నారు. శుక్రవారం రాయపోల్ పోలీస్ స్టేషన్ లో దుండగులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల మూడవ తేదీన మంగళవారం రాత్రి సమయంలో రాంసాగర్ గ్రామస్తులైన శ్రీరామ్ సురేష్, రాగి రాము ఇద్దరూ కలిసి వారి గ్రామంలో జరిగిన సర్కస్ ను చూసి […]

    The post గాంధీ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులు రిమాండ్ కు తరలింపు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment