రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరోమహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగించడం అన్యాయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి అన్నారు. 1948లో ఆర్ఎస్ఎస్కు చెందిన నాథురామ్ గాడ్సే మహాత్మాగాంధీని భౌతికంగా హత్య చేశాడనీ, గాంధీ పేరును జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి తొలగించడం ద్వారా బీజేపీ 2025లో మరోసారి ఆయన్ని హత్య చేసిందని విమర్శించారు. సోమవారం యూనివర్సిటీ ఆఫ్ […]
The post గాంధీని మరోసారి హత్య చేసిన మోడీ ప్రభుత్వం appeared first on Navatelangana.
Leave A Comment