• Login / Register
  • Site Logo

    గల్లీ టూ పార్లమెంట్ వరకు తమ పోరాటం ఆగదు..సార్వత్రిక సమ్మెకు కాంగ్రెస్ మద్దతు

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: వీధుల నుండి పార్లమెంటు వరకు, తమ పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హెచ్చరించారు. కేంద్రం ప్రవేశపెట్టిన నాలుగు కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన సార్వత్రిక సమ్మె కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది సమ్మెలో భాగస్వామ్యమయ్యారు. గురువారం కార్మిక సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మెకు కాంగ్రెస్‌ మద్దతు ప్రకటించింది. వీధుల నుండి పార్లమెంటు వరకు, తమ పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వ వాణిజ్య […]

    The post గ‌ల్లీ టూ పార్ల‌మెంట్ వ‌ర‌కు త‌మ పోరాటం ఆగ‌దు..సార్వత్రిక సమ్మెకు కాంగ్రెస్‌ మద్దతు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment