– షబ్బీర్ అలీ, అజహారుద్దీన్ బీజేపీ ఎమ్మెల్యేపై ధ్వజంనవతెలంగాణ – కామారెడ్డి కామారెడ్డి పట్టణంలోని 19 నుంచి 25 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజహారుద్దీన్ శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో వీరితపాటు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారద పాల్గొన్నారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న నాయకులు, హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో […]
The post గతంలో చేయని అభివృద్ధి ఇప్పుడు చేస్తాడా appeared first on Navatelangana.
Leave A Comment