నవతెలంగాణ – సారంగాపూర్మండలం అడెల్లి తండాకు చెందిన పదవ తరగతి విద్యార్థి ఆడే రితేష్ (16) గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం మృతుడు రితేష్ ఇంటి వద్ద ఉన్న వాళ్ళ తాత కారును నడపడానికి తీయగా తాత, నానమ్మ వద్దని మందలించడంతో మనస్తాపానికి గురై ఇంటిలోనె గడ్డి మందు సేవించాడు. కుటుంబీకులు వెంటనే నిర్మల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం వైద్యుల సూచనల మేరకు […]
The post గడ్డి మందు తాగి విద్యార్థి మృతి appeared first on Navatelangana.
Leave A Comment