సీఎం, మంత్రుల సహకారంతో ములుగు జిల్లా అభివృద్ధి : మంత్రి ధనసరి అనసూయ సీతక్క నవతెలంగాణ – ములుగుములుగు జిల్లాలోని గట్టమ్మ తల్లి ఆలయం వద్ద అన్ని సౌకర్యాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామనిరాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా,శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. ఆదివారం మలుగు జిల్లా కేంద్రం లోని గట్టమ్మ తల్లి దేవాలయం వద్ద రూ.45లక్షలతో నిర్మించ తలపెట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులను కలెక్టర్ దివాకర్ టిఎస్, గ్రంధాలయ […]
The post గట్టమ్మ తల్లి ఆలయం వద్ద సౌకర్యాలు appeared first on Navatelangana.
Leave A Comment