• Login / Register
  • Site Logo

    ఖైదీలలో సత్ప్రవర్తన కోసమే పునారావాస ఉపాధి కేంద్రాలు

    Rss వార్తలు

    విడుదలైన ఖైదీలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలిజైళ్ళ శాఖ డిజి సౌమ్య మిశ్రా నవతెలంగాణ – కంఠేశ్వర్ జైళ్ల నుండి విడుదలైన ఖైదీలలో సత్ప్రవర్తన కోసమే పునారావాస ఉపాధి కేంద్రాలు ఏర్పాటు చేశామని, విడుదలైన ఖైదీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని జైళ్ళ శాఖ డిజి సౌమ్య మిశ్రా అన్నారు. ఈ మేరకు సోమవారం నిజామాబాద్ నగర శివారులోని మల్లారం ప్రాంతంలో జిల్లా నిజామాబాద్ నగర శివారులోని మల్లారం ప్రాంతంలో జిల్లా జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నూతన పెట్రోల్ బంకును […]

    The post ఖైదీలలో సత్ప్రవర్తన కోసమే పునారావాస ఉపాధి కేంద్రాలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment