• Login / Register
  • Site Logo

    ఖమ్మం బస్టాండ్ లో రెండు గంటల పాటు రాస్తారోకో

    Rss వార్తలు

    నవతెలంగాణ – బోనకల్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫోన్ టాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణకు రావాలని నోటీస్ ఇవ్వటం పట్ల ఆ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బోనకల్ మండల కమిటీ స్థానిక ఖమ్మం బస్టాండ్ సెంటర్లో రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్ మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ మాజీ […]

    The post ఖమ్మం బస్టాండ్ లో రెండు గంటల పాటు రాస్తారోకో appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment