జాతీయ స్థాయి ఖనిజాభివృద్ధి కమిటీలో చోటే నిదర్శనం : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్కీలక ఖనిజ రంగంలో తెలంగాణ దూసుకుపోతున్నదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఖనిజాల గుర్తింపు, మైనింగ్లో అగ్రభాగాన ఉందని గుర్తు చేశారు. ఇటీవల నీతి ఆయోగ్ సంస్థ ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి కీలక ఖనిజాభివృద్ధి కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన సింగరేణికి […]
The post ఖనిజ రంగంలో దూసుకుపోతున్న తెలంగాణ appeared first on Navatelangana.
Leave A Comment