• Login / Register
  • Site Logo

    క్రూడాయిల్ ధర సగానికి తగ్గినా..పెట్రో మంటలే

    Rss వార్తలు

    యుద్ధాలతో భారత్‌కు చౌకగా చమురు సరఫరా అందుకు తగ్గట్టుగా ధరలు సవరించని కేంద్రందేశ ప్రజలపై విపరీతమైన భారంరెండేండ్లుగా మోడీ సర్కార్‌ నిలువుదోపిడీ గల్ఫ్‌ యుద్ధమనో..మరొకటనో.. ఇలా ఏదో కారణం చెప్తూ చమురు ధరల్ని అమాంతంగా పెంచేవి కేంద్రంలోని ప్రభుత్వాలు. ప్రస్తుతం అంతర్జాతీయ యుద్ధాలు భారత్‌కు బాగా కలిసొచ్చాయి. ఫలితంగా క్రూడాయిల్‌ ధరలు తగ్గాయి. కానీ దేశంలో మాత్రం పెట్రో ధరలు తగ్గడం లేదు. ఈ విషయంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజలపై ఏమాత్రమూ కనికరం చూపకుండా.. ఆయిల్‌ […]

    The post క్రూడాయిల్‌ ధర సగానికి తగ్గినా..పెట్రో మంటలే appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment