– రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం, యాదగిరిగుట్ట మండలం వంగపల్లి, ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ క్రికెట్ కార్యక్రమానికి ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఉన్న క్రీడలతో యువత యొక్క సామర్థ్యాలు బయటపడే అవకాశం ఉందన్నారు. భారత దేశంలో యువతను ప్రోత్సహించడం ఒక్క నరేంద్రమోడీకే సాధ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో బూర నర్సయ్య గౌడ్, జిల్లా […]
The post క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి appeared first on Navatelangana.
Leave A Comment