• మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్ • ఉల్లాసంగా ఉపాధ్యాయుల క్రికెట్ మ్యాచ్ • పెద్దవంగర టైగర్స్ పై చిట్యాల లయన్స్ గెలుపు నవతెలంగాణ -పెద్దవంగరఉపాధ్యాయ, ఉద్యోగుల మధ్య క్రీడలు మానసిక వికాసానికి, సమన్వయానికి దోహదం చేస్తాయని మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్ అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని రెండు కాంప్లెక్స్ ఉపాధ్యాయుల మధ్య నిర్వహించిన క్రికెట్ మ్యాచ్ కు ఎంఈవో ముఖ్య అతిథిగా హాజరై, టాస్ వేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విధుల ఒత్తిడికి దూరంగా క్రీడల్లో […]
The post క్రీడలతో మానసిక వికాసానికి దోహదం appeared first on Navatelangana.
Leave A Comment