• Login / Register
  • Site Logo

    క్రీడలతో మానసిక ఉత్సాహం: కేంద్ర మంత్రి, గవర్నర్

    Rss వార్తలు

    నవతెలంగాణ – బంజారాహిల్స్హైదరాబాద్ – సికింద్రాబాద్ పరిధిలో యువతలోని క్రీడా నైపుణ్యాన్ని వెలికితేసేందుకు ఎల్‌.బీ స్టేడియంలో జరిగిన ‘ప్రధానమంత్రి సంసద్ ఖేల్ 2025-26’క్రీడా సంబరాల ప్రారంభోత్సకార్యక్రమానికి గౌరవ కేంద్ర బొగ్గు,గనుల శాఖ మంత్రివర్యులు జి.కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో క్రీడాభివృద్ధికి, క్రీడాకారులకు ప్రధాని నరేంద్ర మోడీ ఏరకంగా సహాయ సహకారాలు అందిస్తున్నారో వివరించారు. ప్రపంచంలో భారతదేశాన్ని క్రీడల హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో.. క్షేత్రస్థాయిలో క్రీడా సంస్కృతిని పెంపొందించడానికి, యువతను అంతర్జాతీయ పోటీలకు […]

    The post క్రీడలతో మానసిక ఉత్సాహం: కేంద్ర మంత్రి, గవర్నర్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment