నవతెలంగాణ-హైదరాబాద్: మరోసారి బెట్టింగ్ యాప్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచిన విషయం తెలిసిందే.సినీ, క్రీడ రంగానికి చెందిన పలువురికి ఈడీ నోటీసులు జారీ చేసి విచారించింది. ఈక్రమంలోనే తాజాగా క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్లకు ఈడీ భారీ షాకిచ్చింది. ఇద్దరికి చెందిన రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ సైట్ వన్ ఎక్స్బెట్ (1xBet)కు సంబంధించిన కేసులో మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ధావన్కు చెందిన రూ.4.5 […]
The post క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్లకు ఈడీ భారీ షాక్ appeared first on Navatelangana.
Leave A Comment