నేడు కొచ్చిన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి పినరయి విజయన్ కొచ్చి : క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన చికిత్స, పరిశోధన రంగంలో కేరళ మరో ముందడుగు వేసింది. ప్రపంచస్థాయి సౌకర్యాలతో నిర్మితమైన కొచ్చిన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ (సిసిఆర్సి)ను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రారంభించనున్నారు. ఈ నెల 9న సోమవారం మధ్యాహ్నం 3.00గంటలకు కలమస్సేరిలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుందని, ఈ కార్యక్రమానికి ఆరోగ్యమంత్రి వీణాజార్జ్, పరిశ్రమల మంత్రి పి.రాజీవ్ హాజరవుతారని అధికారులు ఆదివారం ఒక […]
The post క్యాన్సర్ పరిశోధనలో కేరళ మరో ముందడుగు appeared first on Navatelangana.
Leave A Comment