నాలుగు లేగ దూడలు, రెండు ఆవులు మృత్యువాతరైతులు, గ్రామస్తుల్లో భయాందోళననవతెలంగాణ-కోహెడసిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో పెద్దపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. మండలంలోని బస్వాపూర్, ఆరేపల్లి, కూరెళ్ళ గ్రామాల శివారులో ఆదివారం పెద్దపులి సంచరిస్తూ పశువులపై దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో నాలుగు లేగ దూడలు, రెండు ఆవులు మృత్యువాత పడ్డాయి. ఆరేపల్లి గ్రామ పరిధిలోని చంద్ర నాయక్ తండాకు చెందిన మాలోతు రమేష్ నాయక్కు చెందిన లేగ దూడలను పెద్దపులి చంపేసినట్లు ఆయన తెలిపారు. పులి […]
The post కోహెడలో పెద్దపులి కలకలం appeared first on Navatelangana.
Leave A Comment