• Login / Register
  • Site Logo

    కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఫుల్

    Rss వార్తలు

    నవతెలంగాణ-జన్నారంజన్నారం మండలంలోని ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్ని వరి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిండుగా ఉన్నప్పటికీ, కొనేవారు లేరని బీఆర్ఎస్ జిల్లా కార్యదర్శి జాడి గంగాధర్ ఆవేదన వ్యక్తం చేశారు. తిమ్మాపూర్ గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులు వరి ధాన్యం ఆరబోసుకుని, తూకం కోసం ఎదురుచూస్తున్నారన్నారు. అధికారులు తక్షణమే స్పందించి, ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు…

    The post కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఫుల్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment