• Login / Register
  • Site Logo

    కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలి

    Rss వార్తలు

    నవతెలంగాణ – రాజన్న సిరిసిల్లజిల్లాలోని పంట ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని వసతులు కల్పించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని మెప్మా ఆద్వర్యంలో ముష్టిపల్లిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఇంచార్జి కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంత వరకు ఎంత ధాన్యం వచ్చింది? ఎంత కొనుగోలు చేశారో ఆరా తీశారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో తప్పనిసరిగా టెంట్, నీటి, విద్యుత్ […]

    The post కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment