చైర్ పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డినవతెలంగాణ మిడ్జిల్ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలోనే రైతులు అమ్ముకోవాలని జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని మల్లాపూర్, అయ్యవారిపల్లి, కంచనపల్లి గ్రామాలలో ఐకెపి ఆధ్వర్యంలో మహిళా సమైక జిల్లా అధ్యక్షురాలు స్వాతి తో కలిసి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులు వరి ధాన్యానికి మద్దతు ధరతో ప్రభుత్వమే […]
The post కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యాన్ని అమ్ముకోవాలి appeared first on Navatelangana.
Leave A Comment