• మండల వ్యవసాయ అధికారి స్వామి నాయక్ నవతెలంగాణ -పెద్దవంగరకొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యానికి మద్దతు ధర లభిస్తుందని మండల వ్యవసాయ అధికారి గుగులోత్ స్వామి నాయక్, ఏపీఎం ఎండీ పాషా అన్నారు. మండలంలోని బొమ్మకల్, కొరిపల్లి, ఉప్పెరగూడెం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రైతులు తాము కష్టపడి పండించిన పంట ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. ప్రభుత్వం […]
The post కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర appeared first on Navatelangana.
Leave A Comment