నవతెలంగాణ – మునుగోడు: కొంపల్లి గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 15 నుండి 19 వరకు శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలవాల్ పోస్టర్స్, కరపత్రాల దాతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ వెదిరే విజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కొంపల్లిలో ఐదు రోజులపాటు మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు భక్తులు వేలాదిగా తరలిరావాలని కోరారు. బ్రహ్మోత్సవాలలో సాంప్రదాయ సంస్కృతిక కార్యక్రమాలతో పాటు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు క్రితిక హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ మొగుదాల నరసింహ గౌడ్ సహకారంతో నియోజవర్గ […]
The post కొంపల్లి పార్వతి రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల కరపత్ర ఆవిష్కరణ.. appeared first on Navatelangana.
Leave A Comment