నవతెలంగాణ- మునుగోడుమునుగోడు మండలంలోని కొంపల్లి గ్రామంలో సంఘ బంధం భవనం నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో గంగుల యుగంధర్ రెడ్డి, తాసిల్దార్ నరేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళా సంఘాల సభ్యులకు సంఘ బంధం భవనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ విజయ భాస్కర్ , పంచాయతీరాజ్ ఏఈ సతీష్ రెడ్డి , సీసీ మల్లేశ్వరి , గ్రామ సర్పంచ్ జీడిమడ్ల […]
The post కొంపల్లిలో సంఘభంధం భవనం నిర్మాణానికి భూమిపూజ appeared first on Navatelangana.
Leave A Comment