గుర్రం బండి మీద పట్టు వస్త్రాలను తెచ్చిన బూరుగువారుకళ్యాణ మహోత్సవానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులు.. భక్తులకు అన్నదానం చేసిన చెరుకూరి ప్రభాకర్..నవతెలంగాణ – మునుగోడుమునుగోడు మండలంలోని కొంపల్లి గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి శివపార్వతుల కల్యాణం అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ చైర్మన్ వెదిరే విజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలను బూరుగు శ్రీను , జనార్ధన్ వారి కుటుంబ సభ్యులు […]
The post కొంపల్లిలో అంగరంగ వైభవంగా శివపార్వతుల కల్యాణం.. appeared first on Navatelangana.
Leave A Comment