నవతెలంగాణ-చిన్నకోడూరు కేసీఆర్, హరీష్ రావుల తోటే కాలేశ్వరం ప్రాజెక్టు సాధ్యమైందని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కాముని శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని మెట్టుపల్లి సలెంద్రి గ్రామాల మధ్య రంగనాయక సాగర్ ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేసిన కాలువ వద్ద సర్పంచ్ ధర్మాజీపేట తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్, హరీష్ రావులకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారం రోజుల క్రితం రెండు గ్రామాల సర్పంచ్, ప్రజలు హరీష్ రావును కలిసి గోడు […]
The post కేసీఆర్, హరీష్ రావులకు పాలాభిషేకం appeared first on Navatelangana.
Leave A Comment