• Login / Register
  • Site Logo

    కేరళ సీఎంగా మళ్లీ విజయనే

    Rss వార్తలు

    కేంద్రమాజీమంత్రి, కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత మణిశంకర్‌ అయ్యర్‌ ఆశాభావం తిరువనంతపురం: కేరళ తదుపరి ముఖ్యమంత్రిగా పినరయి విజయన్‌ కొనసాగుతారని కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మణిశంకర్‌ అయ్యర్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.”విజన్‌ 2031: డెవలప్‌మెంట్‌ అండ్‌ డెమోక్రసీ” అనే అంతర్జాతీయ సెమినార్‌ను ఆదివారం ఇక్కడ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సమక్షంలో పంచాయతీరాజ్‌ వ్యవస్థను అమలు చేయడంలో కేరళ అగ్రగామి స్థానాన్ని చట్టబద్ధంగా కాపాడుకోవడానికి అవసరమైన సవరణలు ప్రతిపాదించబడుతున్నాయని అయ్యర్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు. భారతదేశం […]

    The post కేరళ సీఎంగా మళ్లీ విజయనే appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment